Home » Bigg Boss Telugu
భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు.
ప్రతి సారి హౌస్ లో ఒక వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వెళ్తారు.
ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్బాస్. బిగ్బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.
నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్ చివర్లో తేజ, రతికలను ఉంచాడు.
ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.
మొన్నటిదాకా వరుసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయి తెలుగు బిగ్బాస్ హిస్టరీలోనే సరికొత్తగా నిలిచిపోయింది. దీంతో అమ్మాయిల ఎలిమినేషన్ కి బ్రేక్ వేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో జెంట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ అందరి తప్పులని ఎత్తి చూపాడు.
అనేక టాస్కుల అనంతరం ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ ని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే పనిపెట్టాడు బిగ్బాస్