Home » Bigg Boss Telugu
ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.
మొన్నటిదాకా వరుసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయి తెలుగు బిగ్బాస్ హిస్టరీలోనే సరికొత్తగా నిలిచిపోయింది. దీంతో అమ్మాయిల ఎలిమినేషన్ కి బ్రేక్ వేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో జెంట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ అందరి తప్పులని ఎత్తి చూపాడు.
అనేక టాస్కుల అనంతరం ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ ని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే పనిపెట్టాడు బిగ్బాస్
సోమవారం ఎపిసోడ్ లో సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తయ్యాయి.
సోమవారం ఎపిసోడ్ లో రతిక రావడంతో భోలే ప్రశాంత్ దగ్గర రతిక గురించి చర్చ పెట్టాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే రతిక వచ్చి ఒక్కరోజే అయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమెకు మినహాయింపు ఇస్తున్నట్టు బిగ్బాస్ తెలిపాడు.
బిగ్బాస్ హౌస్ లో వరుసగా ఏడో సారి కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇదే మొదటిసారి బిగ్బాస్ చరిత్రలో.
నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో వారం అంతా జరిగిన వాటిని గుర్తు చేస్తూ నాగార్జున కాంటెసెంట్స్ అందరికి క్లాస్ పీకాడు. శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ దగ్గర ఆగిపోయింది.
ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు.