Home » Bigg Boss Telugu
మరో 50 రోజుల్లోనే మొదలు కానుందని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది.
అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు.
సోమవారం ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంకల బిగ్ బాస్ జర్నీని చూపించారు.
నిన్న సోమవారం ఎపిసోడ్ లో ఎపిసోడ్ అంతా అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్.
ఫినాలేకి ఎవరెవరు వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ అయింది చెప్పారు నాగార్జున.
మంగళవారం ఎపిసోడ్ లో 'చిల్ పార్టీ' అంటూ కొన్ని గేమ్స్ పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ ఆట తీరు చూస్తే.. వీరు ఫైనల్స్ కోసం కొత్త గేమ్ షురూ చేశారా అనిపిస్తుంది.
ఈ నామినేషన్స్ అంతా చూస్తుంటే ఇన్నాళ్లు సాగిన సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ లాగే సాగాయి. బిగ్బాస్ చివరికి వస్తుండటంతో ఒక గ్రూప్ తో ఇంకో గ్రూప్ మరింత గొడవ పడుతుంది.
బిగ్బాస్ 13వ వారం కూడా పూర్తయింది. ఫైనల్ కి చేరుకున్న అర్జున్ ని ముందే ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ కావడంతో కాసేపు ఎంటర్టైన్ చేసారు కంటెస్టెంట్స్ ని.
బిగ్బాస్ లో ఫినాలే రేస్ లోకి వెళ్లేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన గేమ్స్ లో గురువారం నాటికి అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ లు టాప్ లో నిలిచి నెక్స్ట్ పోటీలకు అర్హులయ్యారు.