Home » Bihar elections
పార్టీల స్ట్రాటజీ ఏంటి.. ఎన్నికల్లో పైచేయి ఎవరిది?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాద్ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ఏకైక గుర్తింపు అతను
Bihar CM: కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్కు జేడీయూ పార్టీ నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై నితీశ్ కుమార్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుత�
బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చెయ్యడం చర్చనీయాంశం అవుతోంది.
Nitish Kumar will bow down before Tejashwi after November 10 బీహార్ సీఎంపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. నితీష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇకపై సీఎం కాలేడంటూ కొన్ని రోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన చిరాగ్…తాజాగా నవంబర్-10న బీహా�
NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్
Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగ�
Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �
Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉల్లి ధరలు విషయంలో మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు.
mekapati goutham reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి కరోనావైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరిక�