Home » bird flu
బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ వైరస్ ఆనవాళ్లు గుర్తించారో...ఆ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు.
అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్..
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తోందనుకుంటున్న క్రమంలో చైనాలోనే మరో వింత కేసులు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ కోళ్లకు మాత్రమే వచ్చే ‘బర్డ్ ఫ్లూ’ ఇప్పుడు చైనాలో ఓ మనిషికి వచ్చింది. 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని స్వయంగా
4 thousand hens die: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 4వేల నాటుకోళ్లు మరణించాయి. గంటల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మ�
Bird Flu: ఇన్నాళ్లుగా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదనుకుంటున్న వారికి చేదు వార్తే ఇది. రష్యాలో తొలిసారిగా H5N8వైరస్ సోకింది. డిసెంబర్ లో ఫౌల్ట్రీ ప్లాంట్ లో పనిచేస్తున్న ఏడుగురు వర్కర్లకు సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ‘అందరూ సేఫ్ గానే ఉన్నారు’ అన
mystery diesease in vikarabad: వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధితో కోళ్లు, కాకులు, కుక్కలు చనిపోతున్నాయి. దారూర్ మండలం దోర్నాలలో వింత వ్యాధికి మూగజీవాలు బలవుతున్నాయి. అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతున్�
bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస�
half-boiled eggs : బర్డ్ ఫ్లూ డేoజర్ బెల్స్ మోగాయి. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ భయం లేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం తొలిసారిగా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని మార్గదర
errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్ఫ్లూ �
Over 5,000 birds died in Rajasthan in less than a month : రాజస్ధాన్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఏవియన్ ఫ్లూ ప్రభావం కారణంగా పక్షులు నేల రాలుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 215 పక్షులు మృతిచెందగా…గడిచిన నెల రోజుల్లో 5 వేలకు పైగా