bjp president

    సుజనా ప్లాన్ ఫెయిల్.. కూల్‌గా కలుపుకుపోతున్న సోము వీర్రాజు

    August 14, 2020 / 09:07 PM IST

    టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన ఆ నలుగురు నేతలు.. వారిలో ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది…. బీజేపీ కార్యక్రమాలకి ఎక్కువగా హాజరయ్యేది సుజనా చౌదరి మాత్రమే. మిగతా ముగ్గురు అంతగా వార్తల్లో నిలిచే వ్యక్తులు కారు. టీడీపీ నుంచి వెళ్లిన తర్వాత సుజన�

    బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అరెస్ట్‌

    June 22, 2020 / 08:22 AM IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(జూన్ 22,2020) కోఠిలోని

    నెరవేరేనా : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం – బండి సంజయ్

    March 16, 2020 / 02:22 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా..ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం..తాను ప్రజల్లోనే ఉంటానంటున్నారు బీజేపీ కొత్త బాస్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వచ

    జగన్‌..మాటిచ్చి తప్పారు : ఇది రైతుల సమస్య కాదు..రాజధాని సమస్య 

    December 24, 2019 / 06:33 AM IST

    సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్   ఇప�

    అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కోసం డిమాండ్

    November 11, 2019 / 06:36 AM IST

    అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.  అయోధ్యలో రామమందిరాన్ని �

    మోడీ, షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో పిటిషన్

    April 29, 2019 / 05:40 AM IST

    ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో

    భార్యతో కలిసి ఓటు వేసిన అమిత్ షా

    April 23, 2019 / 04:08 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్  షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�

10TV Telugu News