Home » BJP
ఇప్పుడు తన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది.
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలబడుతోంది.
BJP: ఈ సమస్యను అభ్యర్థులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అలర్ట్ అయిన అధిష్టానం దూతల్ని రంగంలోకి దింపింది.
పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా?
రైల్వేకోడూరు, కైకలూరు, అనపర్తి, జడ్చర్ల, అనంతపురం సిటీ, చిత్తూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ పోటీ చేస్తుందని సమాచారం.
ఈడీ, సీబీఐ కేసులు.. విపక్షాలు ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలున్నచోట, మోదీని ప్రశ్నించే నాయకులపై అక్రమ..
ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది.
GHMCలో పాగా వేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
కాంగ్రెస్ కూడా కలసి వచ్చిన పార్టీలతో ముందుకుపోతుంది.. సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్ ను పెంచడానికే.. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.