Home » blackmail
ఈ ఘటన పూణెలోని అంబేగావ్ లో చోటు చేసుకుంది. 2020లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు.
ఇటీవల ఒక మఠాధిపతి అకస్మాత్తుగా సన్యాసాన్ని విడిచి పెట్టాడు. అంతేకాదు అదృశ్యం అయ్యాడు. ఈ కేసుని విచారిస్తుండగా..
ఆ డబ్బుతో గుంటూరులో లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కారు కొన్నారు. దాదాపు కేజీ బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారు. అంత డబ్బు ఇచ్చినా వారి ఆశ తీరలేదు.
ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.
రెండు సెంటర్లలో ఒకే వ్యక్తి మహిళల వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇందులో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందన్నారు సీపీ.
స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతుల ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధిత మహిళలను బెదిరిస్తున్నాడు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert
చేతినిండా డబ్బులు. కానీ పెళ్లికాలేదు. పెళ్లి చేసుకోవాలనే క్రమంలో ఓ కిలాడీ లేడీ వలలో పడ్డాడు. కోటి రూపాయలు పైగా పోగొట్టుకున్నాడు.