Home » BLASTS
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాల�
శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు
శ్రీలంక భయం గుప్పట్లో ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు జరిపిన బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. 11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఘోరకలి సంభవించింది. 8 చోట
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటన ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రజల తరపున శ్రీలంకలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 138 మిలియన్ల మందికి, 600కి పైగా గాయప
శ్రీలంక రాజధాని కొలంబో రక్తమోడింది. ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులకు తెగబడ్డారు. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లు ఐసిస్ ఉగ్రవాదుల పనేనని శ్రీలంక ప్ర
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఇప్పటివరకు 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రదాడులు జరి�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతు�
వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా