body

    ఆ నలుగురు లేరు : తోపుడు బండిలో అంతిమయాత్ర

    July 19, 2020 / 11:58 AM IST

    క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రప‌ంచ‌వ్యాప్తంగా ప‌లు హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రు ఏ కార‌ణంతో చ‌నిపోయినా క‌రోనా చావేమోనన్న భ‌యంతో జ‌నం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల

    కామపిశాచి, దుకాణానికి వచ్చిన మహిళను హత్య చేసి మృతదేహంతో సెక్స్

    July 4, 2020 / 03:51 PM IST

    షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ

    కరోనా వైరస్ మన శరీరాన్ని దాడి చేసే మార్గాలివే.. వైద్యుల హెచ్చరిక!

    May 2, 2020 / 05:49 AM IST

    కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�

    మానవత్వం ఎక్కడ : కలిచి వేసే దృశ్యం..రోడ్డు పక్కన భర్త మృతదేహంతో భార్య

    April 23, 2020 / 01:46 AM IST

    సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్క�

    కరోనా.. కింగ్ కోఠి ఆసుపత్రిలో కలకలం..రోగుల మధ్య మృతదేహం

    April 14, 2020 / 04:07 AM IST

    కరోనాతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందరూ ఉండి కూడా..ఒంటరై పోతున్నాడు. మృతి చెందుతున్న వారి పరిస్థతి మరీ దయనీయంగా మారింది. ఓ వృద్ధుడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ…చనిపోయాడు. కానీ ఆ డెడ్ బాడీని ఎవరూ తీసుకెళ్లెకపోవడంతో..రోగుల మధ్యే ఉ

    37రోజుల వరకు రోగి శరీరంలో కరోనా వైరస్ జీవించగలదట

    March 13, 2020 / 11:46 AM IST

    37వరకు కరోనా వైరస్ మీ శరీరంలో జీవించగలదట.లాన్సెంట్ మెడికల్ జర్నల్ లో బుధవారం ప్రచురించిన ఒక కొత్త స్టడీ ప్రకారం...కొరోనావైరస్ కొంతమంది రోగుల శ్వాస మార్గాలలో ఐదు వారాలకు పైగా నివసిం

    అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఛిద్రమైన పేగులు

    February 28, 2020 / 07:48 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 400 కత్తిపోట్లు..కసితీరా పొడిచి పొడిచి చంపేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మని. ఈ కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంకిత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ చేసిన వైద్యులు నిర్ఘాంతపోతున్న�

    షాకింగ్ నిజాలు..యువతి శరీరంలో బుల్లెట్

    December 24, 2019 / 12:35 PM IST

    అస్మా బేగం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అస్మాను కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌ ఓనర్‌ కుమారుడు జుబేర్‌ నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో అస్మా తండ్రి నజీర్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున

    ముషారఫ్ శావాన్ని 3రోజులు వేలాడదీయండి…పాక్ కోర్టు

    December 19, 2019 / 03:54 PM IST

    రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన మృతదేహ�

    ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం

    November 1, 2019 / 07:53 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

10TV Telugu News