Home » Break
ఒక్క బ్రేక్ .. ఒకే ఒక్క బ్రేక్ కావాలంటున్నారు ఈ హీరోలు. ట్రాక్ లో పడడానికి కావల్సిన ఆ ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు వీళ్లు.
Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�
India vs Australia: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పుజారా (Pujara), అజింక్య రహానె (Rahane)కు తామేంటో నిరూపించుకొనేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా (Deep Dasgupta) అన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేద
Tungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్ పడింది. పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలకే ప్రభుత్వం అనుమతిచ్�
Modi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని �
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాల�
తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు. 15 లక్షల విలువైన మ�
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే