Home » BRS
కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్షీట్ను కూడా విడుదల చేసింది బీజేపీ. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. తలా కొన్ని సబ్జెక్టులను తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వ్యూహం రచిస్తోంది కమలదళం.
ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అప్పటి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని విమర్శించారు.
కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఏంటి? ఉన్నట్లుండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది.
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్ బ్యాగ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ.
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు... ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.?
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది.
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలసని..
విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని చెప్పారు.
ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వార్తను పోస్ట్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.