Home » Burn
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ప
చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు
ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ…హైదరాబాద్లో సీపీఐ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హిమాయత్ నగర్లో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం సీపీఐ కార్యకర్తలు, నాయకులు కేంద్ర హోం మంత్రి అమీత్ షా దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడ్డికట్టే చలి ఉన్న ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)విషయంలో కాంగ్రెస్,అర్బన్ నక్సల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఢిల్లీలోని రామ్ లీలామైదాన్ బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రధాని ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు. ఆ సామెత ఈ ఘటనకు కచ్చితంగా సరిపోతుంది. ఆ ప్రబుద్ధుడు చేసిన పని పెద్ద ప్రమాదానికి దారి తీసింది. లక్షల రూపాయలు విలువ చేసే కార్లు కాలి బూడిదయ్యాయి. ఇంతకీ ఆయన ఏం చేయాలని అన
దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసుడి బొమ్మను తయారు చేశారు. ధనాస్లోని గడ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మను రావ�
నిర్మల్ జిల్లా దస్తురబాద్ మండలంలో 11కెవి విద్యుత్ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో గ్రామంలోకి మంటలు వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షా 50వేల నష్టం వాటిళ్లిందని రైతులు ఆందోళన చెందుతున్నార�
బిహార్లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర ప్రాంతంలో వచ
చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.