Home » Byreddy Siddharth Reddy
ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..
Byreddy Siddharth Reddy : అలా చేసి ఉంటే ..నేను ఒక్క ఓటూ అడగను
ఏపీలో ఉండకుండా లోకేశ్ ఢిల్లీలో ఎందుకున్నారో అందరికీ తెలుసని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పారు.
MS Raju : బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సైకో, ఉన్మాది అని సొంత కుటుంబసభ్యులే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ ఎమ్మెల్యేని మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు.
RK Roja : గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.
ఏపీ క్రీడా సంఘాల సమావేశం రచ్చ రచ్చగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రోజా సమక్షంలోనే గొడవపడ్డారు.
కర్నూలు జిల్లాలో ఛరిష్మా ఉన్న యువనేతల్లో ఒకరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. యూత్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి దక్కింది.