Home » cameras
మనం రోడ్లపై చెత్త వేసిన ప్రతిసారి మిషన్ అరిస్తే ఎలా ఉంటుంది?
5 best use smartphones launched in 2020 : స్మార్ట్ ఫోన్ అనగానే.. అందరికి గుర్తొచ్చేది.. కెమెరా ఫీచర్లు.. స్పెషిఫికేషన్లు.. ఇవే యూజర్లను ఆకట్టుకునేవి.. అందుకే ఫీచర్లు బట్టి ధర ఎంతైనా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఫొటోగ్రఫీకి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇంట్రెస్ట్ �
Maryam Nawaz ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో మరియం జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూల�
Public Command Control And Data Center : అత్యాధునిక సాంకేతికతో నేరస్తుల ఆటకట్టించడానికి హైదరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పబ్లిక్ కమా
ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు �
కారల్ మార్క్స్ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
రోజురోజుకీ కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు పోటాపోటీగా సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేస్తున్నాయి. చైనీస్ స�
అమెరికన్ మొబైల్ మేకర్ మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. శుక్రవారం (అక్టోబర్ 25, 2019) లాటిన్ అమెరికన్ మార్కెట్లలో Moto G8 ప్లే, Moto E6 ప్లే స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. లెనోవో సొంత స్మార్ట్ ఫోన్ మేకర్ మోటో G8 ప్లస్, మోటరోలా వన్ మ్యాక
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని చారిత్రక సీతారాం మహరాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ రామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సీతారా
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వ