capital

    విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

    September 23, 2020 / 08:35 AM IST

    Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్‌ అమిత్‌షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్�

    రాజధాని విషయంలో మా పాత్ర లేదు… నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలదే

    August 19, 2020 / 05:53 PM IST

    పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

    August 19, 2020 / 12:32 PM IST

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హ

    మా రాజధాని.. మా ఇష్టం

    August 13, 2020 / 06:58 PM IST

    రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ

    ఉత్తరాఖండ్ కు మరో రాజధాని..సీఎం కీలక ప్రకటన

    March 4, 2020 / 03:36 PM IST

    ఉత్తరాఖండ్‌ సీఎం పెద్ద ప్రకటన చేశారు. వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. ఈ  మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు. గైర్సైను శాశ్వత రాజధానిగా

    రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తొలి విచారణ..బినామీల ఇళ్లల్లో సోదాలు

    February 29, 2020 / 01:51 AM IST

    రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ ప్రత్యేకాధికారి, �

    విశాఖ నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది

    February 22, 2020 / 09:30 AM IST

    విశాఖపట్నంలో  రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్‌ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�

    దేశ రాజధానిని గెలిచేందుకు బీజేపీ 22ఏళ్ల పోరాటం వృథా

    February 11, 2020 / 11:10 AM IST

    దాదాపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పూర్తి కావొచ్చింది. దేశ రాజధానిలో అధ్యక్షత వహించాలని  బీజేపీ 22ఏళ్ల నిరీక్షణ మరోసారి వాయిదా పడే వాతావరణం కనిపిస్తోంది. అదే జరిగితే మరో ఐదేళ్లు ఆప్ పాలనలో ఢిల్లీ ఉండటం ఖాయం. రెండో సారి ఆప్ అద్భుతమైన మెజా�

    రాజధాని కాకపోయినా : మరో రూపంలో దొనకొండను వరించిన అదృష్టం

    February 9, 2020 / 06:52 AM IST

    ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో

    వ్యతిరేకిస్తే వ్యవస్థల్నే మార్చేస్తున్నారు : జగన్‌ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన

    January 24, 2020 / 05:55 AM IST

    ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�

10TV Telugu News