Home » capital
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. నేడు నరసరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.
ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
రాజధానిపై రిపోర్టుపై చంద్రబాబు చేసిన విమర్శలను రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్రావు తప్పు పట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. తమ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇ్చచిన రిపోర్టును.. తాము ఇచ్చా�
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ప్రపంచంలో గ్రీన్ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) తన నివేదికలో వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పో�
అమరావతిలో రాజధాని పెట్టడం వీలుకాకపోతే తిరుపతిలో పెట్టాలంటూ ఆ ప్రాంత టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కంటే అనువైన ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజధానుల కోసం మూడు ముక్కలాటలాటడం మాత్రం మానాలంటూ జగన్కు
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.