capital

    యస్ బ్యాంక్ ఫెయిల్ కానివ్వం…SBI చైర్మన్

    January 23, 2020 / 02:50 PM IST

    సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సం�

    రాసుకో సాంబ : అమరావతే శాశ్వత రాజధాని – పవన్ కళ్యాణ్

    January 21, 2020 / 09:23 AM IST

    రాసుకో సాంబ..అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పలికే డైలాగ్. అమరావతే శాశ్వత రాజధాని రాసుకోండి..విశాఖకు వెళ్లినా..అమరావతికే తీసుకొస్తానని జనసేనానీ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అమరావతి రైత�

    అమరావతి రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్

    January 21, 2020 / 05:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�

    అమరావతికే జై కొట్టిన శివరామకృష్ణన్ కమిటీ – బాబు

    January 20, 2020 / 02:35 PM IST

    శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202

    ఎవరు అడ్డుపడినా..రాజధానిలో జనసేన పర్యటన ఆగదు

    January 20, 2020 / 02:21 PM IST

    అమరావతి నుంచి మాత్రమే పరిపాలన ఉండాలని, అన్ని ప్రాంతాల్లో అభివృధ్ధి జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయని జనసేన నాయకుడు నాగబాబు తెలిపారు. బీజేపీ-జనసేన ఆశయం,ఎజెండా ఇదేనని ఆయన తెలిపారు. జనసేన ఎమ్మెల్యే వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు తెలపడంప�

    రాజధానిపై కొత్త చట్టం : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కార్యరూపం

    January 19, 2020 / 09:05 AM IST

    మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.

    విశాఖను రాజధాని చేయడం రాజకీయ కుట్ర : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    January 13, 2020 / 08:38 AM IST

    విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�

    రాజధాని ఆందోళనలు 27వ రోజు : పోలీసులకు సహాయ నిరాకరణ

    January 13, 2020 / 06:29 AM IST

    అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 13వ తేదీ సోమవారానికి 27 రోజులకు చేరుకున్నాయి. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాఠీఛార్జీ చేసినందుకు పోలీసులకు వాటర్ బాటిల్స్, టిఫిన్, భోజనాలు వారికి విక్రయించడం లేదు. వారికి ఎలాంటి విక్రయాలు చ�

    రాజధాని మార్పుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

    January 13, 2020 / 06:02 AM IST

    ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం

    January 12, 2020 / 03:12 AM IST

    రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది.

10TV Telugu News