Home » Cars
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి దేశాలు నానాతిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకం వ్యాక్సినేషన్. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు ఇందులో విజయం సాధించగా చాలా దేశాలు దీన్నో యాగంగా చేపట్టాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ ప�
కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్లన్నీ విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్లో లోపలి మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం.
యూకేలోని ఓల్డ్ హోమ్కు చెందిన ఒక మహిళ తన భర్త తనకు చేసిన మోసానికి నడివీధుల్లో అతని పరువుని తూర్పారబట్టింది. పోస్టర్లు వేసి మరీ ఆగమాగం చేసిపారేసింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన �
భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటోంది దేశం. ఊరూవాడ మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఈ ప్రత్యేక సంధర్భంలో మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన స్పెషల్ కార్ల గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన టా�
Non-stop destruction at Kolar Wistron Company : కర్నాటకలోని కోలార్లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 7వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ �
Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల భారీ నష్టమే వాటిల్లింది. వాహనాలు నీటిలో కొట్టుకపో
హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగుల్లో.. కార్లో ఏసీలు ఆపేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. కొవిడ్-19వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరని చెబుతున్నారు. సాధారణ గాలిలో ఉండే పరిస్థితులతో పోలిస్తే.. ఏసీలో ఉండే వాతావ�
హైదరాబాద్ కు చెందిన ఓ బడా బాబుల బృందం మూడు రోజుల క్రితం చేసిన నిర్వాకం బయట పడింది. గండిపేట చెరువు మధ్యలో దావతు చేసుకునేందుకు యువకులు కార్లల్లో వెళ్లారు. అయితే తమ వాహనాలను జలాశయం మధ్యలోకి వెళ్లడంతో బురదలో దిగబడి పోయారు. స్థానికుల సహాయంతో ఎక్�
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.