Home » Cars
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా
హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు.
అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీ రాజ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు.. బైక్ ఒకేసారి ఢీకొన్నాయి.
నీరవ్ మోడీకి చెందిన కార్లను ఈడీ వేలం వేయనుంది. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసులో ప్రధాన నిందితుడు. భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో దర్జాగా తలదాచుకున్న నీరవ్ మోడీ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీ
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్.కే రోజా మరోసారి నగరి నియోజకవర్గం నుండి బరిలో దిగుతుంది. ఈ క్రమంలో సోమవారం(22 మార్చి 2019) నాడు తన నామినేషన్ను దాఖలు చేసింది. ఈ సంధర్భంగా తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో రోజా చూపించింది. ఇందులో స్�
కేంద్ర బడ్జెట్ తయారీ తుదిరూపుకి వచ్చింది. ఎన్నికల వేళ కావటంతో భారీ తాయిళాలు ఉంటాయని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాలు ఎలా ఉన్నా.. సామాన్యుడికి మిగిలేది ఏంటీ.. పోయేది ఏంటీ అనే ఆసక్తిగా మారింది. అందులో భాగంగా కొన్ని వస్�