Home » Cash
కరోనా లాక్డౌన్.. భారతీయుల అలవాట్లను మార్చేసింది… కరోనాకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైన అన్నింటిని సమకూర్చు కుంటున్నారు. అవసరమైన ఆహారాన్ని తీసుకొచ్చి ఇం
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి దర్జాగా COVID-19 పేషెంట్ ఇంటికి వచ్చి మటన్ వండుకుని రైస్, చపాతీలు చేసుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పర్సుది పోలీస్ స్టేషన్లో శనివారం కేసు ఫైల్ చేశారు. జుగ్�
కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళితే లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేలు డబ్బు దోచుకుపోయారు. పైగా అది కంటోన్మెంట్ జోన్ అని బోర్డు తగిలించడంతో అటుగా పాట్రోలింగ్ వాహనం కూడా రౌండ్స్ కు రాలేదు. కోల్కతాలోని ఓ ఫ్యామిలీలోని వ్యక్తి కరోనాతో మృ�
సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచ�
భయాందోళనతో భారతీయులు లాక్డౌన్కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్డ్రా చేశారు.
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు