Home » Cash
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
సమాజంలో ప్రస్తుత పరిస్ధితుల్లో మగపిల్లలకు పెళ్లి అవటం కొంచెం కష్టంగానే ఉంది. యువతుల కోరికలు కానీయండి మరే కారణాలైనా సరే…కొన్నిసందర్భాల్లో మగపెళ్లి వారే పెళ్లి ఖర్చు అంతా భరించి పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకునే పరిస్ధితులు కొ
నిజామాబాద్ నగర శివారుల్లో చెడ్డీ గ్యాంగ్ మరోసారి చెలరేగిపోయింది. న్యాల్ కల్ రోడ్డులో ఉన్న లలితాంబ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దోపిడికి పాల్పడింది. ఇంట్లో చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించారు. నోరు ఎత్తితో పొడ�
హైదరాబాద్ హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు. ఆరుగు�
దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి
ఎన్నికలవేళ మద్యం ఏరులై పారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతీ అభ్యర్ధి కూడా మద్యంను ఎన్నికల్లో పంచినట్లు చెబుతూనే ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు ఎన్నికల్లో అభ్యర్ధులు మద్యం బాటిళ్లను పంచేంద�
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. తన ఆస్తుల రికార్డ్ ను తానే తిరగ రాసుకున్నారు స్వామి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు 12వేల కోట్ల రూపాయలకు చేరాయి. టీటీడీ అధికారులు ఈ విష�
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కారు టైరులో తరలిస్తున్న 2 కోట్ల 30లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల త
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.