Cash

    కట్టలు తెగుతున్నాయ్ : లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు పట్టివేత

    April 9, 2019 / 06:49 AM IST

    పోలింగ్ టైం దగ్గరపడింది. నోట్ల కట్టలు తెగుతున్నాయి. కోట్లకు కోట్లు బయటకు వస్తోంది.

    హైదరాబాద్ లో రూ.8 కోట్లు స్వాధీనం

    April 8, 2019 / 12:35 PM IST

    పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత  పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.

    పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

    April 5, 2019 / 10:03 AM IST

    ఎన్నికల వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది.

    జయభేరి సొమ్ము 2 కోట్లు స్వాధీనం 

    April 4, 2019 / 03:05 AM IST

    హైదరాబాద్:  హైదరాబాద్ హై టెక్ సిటీ  రైల్వే స్టేషన్ వద్ద  నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను  బుధవారం రాత్రి  సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు�

    OMG : సీఎం కాన్వాయ్ లో రూ.2 కోట్లు పట్టివేత

    April 3, 2019 / 10:11 AM IST

    అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�

    ఎన్నికల ఎఫెక్ట్ :యాక్టివాలో కోటిన్నర తరలింపు..సీజ్ 

    March 25, 2019 / 04:42 AM IST

    హైదరాబాద్‌: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంతో తలించే నగదు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ  హైదరాబాద్‌లో యాక్టివాలో కోటిన్నర రూపాయలను పట్టుకుని వెళ్లున్న  నగదును పోలీసుల తని�

    SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

    March 16, 2019 / 03:09 AM IST

    ఏటిఎమ్‌ కార్డు లేకుండా ఏటిఎమ్‌  డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్‌ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇస్తుంద�

    కనబడుట లేదు : 6 నెలలుగా అడ్రస్ లేని రూ.2వేల నోటు

    March 13, 2019 / 11:09 AM IST

    అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. �

    చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

    March 6, 2019 / 02:25 AM IST

    హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది

    పట్టపగలే లక్షలు లూటీ: ఏటీఎం క్యాష్ వెహిక‌ల్‌పై కాల్పులు 

    February 20, 2019 / 10:35 AM IST

    అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.

10TV Telugu News