Home » Caught
వేతనాలు సరిపోవడం లేదో..ఇంకా సంపాదించాలనే ఆశతో లంచాలకు ఎగబడుతున్నారు పలువురు ఉద్యోగులు. ఇందులో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన వారు ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవలే సిద్ధిపేట ఎస్పీ ఏసీబీకి చిక్కిన సంగతి మరిచిపోకముందే..జూబ్లీహిల్స్
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుక�
తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రత్తతో అదుపు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డుకు అడ్డదిడ్డంగా దూసుకెళుతూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఓ డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ…డ్�
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి
పాపిలాన్ (ఫింగర్ ప్రింట్ డివైస్).. విధానం నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారింది. దీని ద్వారా పోలీసులు క్లిష్టమైన నేరాల్లో నిందితులను సులువుగా గుర్తించేందుకు
లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు
ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు
గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూస్తున్నారు. కళ్ల ముందే జనం ప్రాణాలు పోతున్నా… ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ఫుల్గా మందుక