Home » CCTV Footage
చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు.
Leopard Hunts: అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. రాత్రి వేళ ఇం�
తల్లీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో 76ఏళ్ల తల్లిని చెంపదెబ్బ కొట్టాడు. ద్వారకాలో జరిగిన ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు ఈ ఘటన రికార్డు అయింది.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందా�
Delhi Police దేశ రాజధానిలో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా రైతుల బృందం ఆ�
Hathras బాధితురాలైన 19ఏళ్ల యువతి gang-rape, మర్డర్ కేసు విచారణలో CBIటీం జిల్లా హాస్పిటల్ కు చేరుకుంది. మొట్టమొదటగా ట్రీట్మెంట్ కోసం బాధితురాలిని తీసుకెళ్లింది అక్కడికే. కీలక ఆధారాన్ని మిస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14న యువతిని హాస్పి�
gang-raped at knifepoint : దేశ రాజధాని ఢిల్లీలో సమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూసున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బావను కొట్టి..అతని ఎదుటనే 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా..నగదు�
చిన్న గల్లీ..ఆ దారిలో పాదాచారులు, వాహనాలు వెళుతూ..కొంచెం బిజీ బిజీగా ఉంది. ఓ ఆటో వెళుతుండగా..దాని వెనుక ఓ బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ కారును ర్యాష్ గా పోనిస్తూ…మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీల�
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్పై పోలీసులే దాడి చేసినట్లు వీడియోలు లీక్ అయ్యాయి. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై