Home » CCTV Footage
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం కొత్త పంథా ఎంచుకుంది. ఒకవైపు ఆందోళనల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు షట్ డౌన్ చేసిన ప్రభుత్వం మరోవైపు ఆందోళనల్లో పాల్గొనేవారిపై కూడా ఓ కన్నే�
సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించా�
అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�
విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�
చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల
జగిత్యాల : సైలెంట్గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు