Chandrababu Naidu

    చంద్రబాబుకు పాక్ ప్రధానిపైనే నమ్మకం ఎక్కువ

    February 21, 2019 / 02:13 PM IST

    జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు.  పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�

    కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

    February 19, 2019 / 08:28 AM IST

    అమరావతి: హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య

    పుల్వామా దాడిలో చంద్రబాబు అనుమానాలు అతనిపైనేనా

    February 19, 2019 / 05:24 AM IST

    రోజులు లెక్కపెట్టుకో..మోడీకి బాబు వార్నింగ్

    February 13, 2019 / 12:43 PM IST

    నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�

    ఏపీ భవన్ లో తెలుగు వ్యక్తి సూసైడ్ 

    February 11, 2019 / 08:38 AM IST

    ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సోమవారం తెల్ల వారుఝూమున ఒక వ్యక్తి మృత దేహాన్ని ఏపీ భవన్ సిబ్బంది  గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.  మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా  పోలీసులు గుర్తించారు. &nbs

    బ్రేకింగ్ : గిరిజనులకు ఫించన్ వయస్సు తగ్గింపు

    February 11, 2019 / 02:23 AM IST

    విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్�

    మోడీకి బంధాలు లేవు..సంబంధాలు లేవు – బాబు

    February 10, 2019 / 09:23 AM IST

    విజయవాడ : కొడుకు నారా లోకేష్‌పై పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు పదాలతో విరుచుకపడ్డారు. మోడీకి బంధాలు..సంబంధాలే లేవు..కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు వచ్చిన మోడీ..బాబు కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేశారు. �

    చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ఫొటోలు దిగడానికే..

    February 10, 2019 / 08:06 AM IST

    గుంటూరు బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకి పారేశారు. కుటుంబ పాలన వద్దని సొంతగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఆశయాలను లెక్కచేయట్లేదంటూ దుమ్మెత్తిపోశారు. ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని �

    చంద్రబాబు, లోకేశ్ కలిసి ఏపీని మోసం చేస్తున్నారు

    February 10, 2019 / 07:37 AM IST

    భారీ ఖర్చుతో ఢిల్లీ పయనమైన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతామంటూ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నాడు. ఇదిలా ఉంటే గుంటూరు భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైయ్యారు. చంద్రబాబు పాలనపై, రాజకీయ వైఖరిపై ధ్వజమెత్తారు. కొత్త �

    చంద్రబాబు సీనియార్టీపై మోడీ చురకలు

    February 10, 2019 / 07:28 AM IST

    గుంటూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు. సీనియార్టీ వెన్నుపోటు పొడవడంలోనే చూపిస్తున్నాడు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కొడుకును వృద్ధి చేసుకోవడమే �

10TV Telugu News