Home » Chandrababu Naidu
రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్భవన్లో గవర్నర్ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదోడి పెద్ద కల ఎట్టకేలకు నెరవేరింది. ఇంటికి పెద్ద కొడుకునవుతానన్న చంద్రబాబు, పేదోడికి ఇల్లు ఇవ్వడం ద్వారా ఇచ్చిన మాటనూ నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లక్షలాది గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిన మ�
అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.&n
అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముం
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�
విజయవాడ : అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ. 250 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 10వేల
విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమ�
అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన �
ఢిల్లీ: సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామా
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతా సీపీని విచారించేందుకు ఆయన నివాసంలోకి సీబీఐ అధికారుల ప్రవేశించినడానికి చేసిన ప్రయత్నం�