Home » Chandrababu Naidu
ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బ�
ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు. దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయన
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబు మధ్య హాట్హాట్గా డిబేట్ జరిగింది. సీరియస్గా చర్చ జరు�
అమరావతి: కేంద్రంపై నిరసన వ్యక్తంచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అ�
హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�
ఢిల్లీ: నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జనవరి 31 గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల స్థాయిలో ఆలయ నిర�
ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
విజయవాడ: గవర్నర్ ప్రసంగంలో ఒక్క కొత్త అంశం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన ఈరోజు విజుయవాడలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ “చంద్రబాబు ఆరు నెలలుగా పదేపదే చెబుతున్నదే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు,రాష్ట్ర�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం కేఈ విలేకరులతో మాట్లాడుతూ… కోట్ల ఫ్యామిలీ చేరిక విషయం సీఎం తనతో చర్చించలేదని, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఏర్పాటు అంశం మాత్రమే చర�