Chandrababu

    బాబు,జగన్,పవన్ కుట్ర చేశారు : పాల్ నామినేషన్ తిరస్కరణ

    March 25, 2019 / 12:36 PM IST

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కు గట్టి షాక్‌ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�

    కసి తీర్చుకోవాలి : ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ భయపడాలి

    March 25, 2019 / 10:49 AM IST

    సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �

    ఏపీ సీఎంను డిసైడ్ చేసే నియోజకవర్గం ఇదే

    March 25, 2019 / 05:10 AM IST

    ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ – బీజేపీ ప�

    నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!

    March 25, 2019 / 01:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా �

    మేము వచ్చాక : 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    March 24, 2019 / 02:14 PM IST

    కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేలా ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్  విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లు, మెస్ ఛా�

    పవన్ పంచ్ : రాజకీయాలు బాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా

    March 24, 2019 / 12:47 PM IST

    కృష్ణా: రాజకీయాలంటే చంద్రబాబు, జగన్ కుటుంబాలే చెయ్యాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాలు సామాన్యులు చెయ్యకూడదా అని నిలదీశారు. ఈ

    ముఖ్యమంత్రిని చేస్తే : రుణాలన్నీ మాఫీ చేస్తా

    March 24, 2019 / 09:44 AM IST

    విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని

    నీ ఊరికొస్తా : కేసీఆర్‌కు బాబు హెచ్చరిక

    March 24, 2019 / 08:52 AM IST

    ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా TDP అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం KCRపై గరంగరంగా ఉన్నారు. ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు బాబు. మార్చి 24వ తేదీన బాబు తెలుగు తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్ �

    చంద్రబాబు పాలనలో తాగు, సాగునీరు లేదు : జగన్  

    March 24, 2019 / 08:32 AM IST

    చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.

    తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య : చంద్రబాబు

    March 24, 2019 / 08:10 AM IST

    ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

10TV Telugu News