Home » Chandrababu
అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ..దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణా.. పాకిస్థానా?’ అంటూ తీవ్రవ్యాఖ్యలు పజవన్ చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్ �
శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, బెదిరిస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవ�
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్
కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం
నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చాక చోటు చేసుకున్న పరిణామ క్రమాన్ని లక్ష్మీ’స్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ జై చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వెన్నుపోటు పర్వం తీసు�
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ తీరుపై వివేకా కూతురు సునీతా రెడ్డి ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ద్వివేదిని కలిసిన ఆమె.. సిట్ విచారణను తప్పుదోవ పట్టిస�
ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�
ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.