Home » Chandrababu
అనంతపురము: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో .. తెలుగు తమ్ముళ్ళ మధ్య అసమ్మతి సెగలు .. అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 చోట్ల టీడీపీ అభ్యర్థులకు .. రెబల్స్ బెడద తప్పడం లేదు
అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు
చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని
హైదరాబాద్ : దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్ల�
నెల్లూరు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్�
ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంకి ఒక నీతి, లోకేశ్కి ఒక నీతి, పోసానికి ఒక నీతి ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తాను కూడా పౌరుడినేనని.. సామాన్యుడిన�
TDP తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శాసనసభ బరిలో దిగుతున్న మరో 15మందిని ప్రకటించింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్లకు ఛాన్స్ ఇచ్చారు బాబు. మరో ఇద్దరు వారసులకు టికెట్లు కేటాయించారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాలక�
ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాతో పార్లమెంటు సభ్యులను కూడా ప్రకటించబోతుంది. తొలి విడత జాబితాలో 126మంది అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ రెండవ విడత ప్రకటనకు సిద్ధం అవుతుంది. Read Also : పోత్తుల్
వైఎస్ జగన్ పై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.