Home » Chandrababu
అమరావతి: వంగవీటి రాధా టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్ కు మళ్లీ ప్రతిపక్ష స్థానమే దక్కుతుందని రాధా జోస్యం
అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు చెక్ పెడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. లోకేశ్ పోటీ చేయడం ద్వారా
ఎన్నికలు వచ్చేశాయి. కొందరు టికెట్ కోసం తాపత్రయం పడుతుంటే.. మరికొందరు తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. రెండు టికెట్లు అడుగుతున్నారు. రాని పక్షంలో త్యాగాలకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇ�
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. కేసులకు భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరెండర్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013లో బెయిల్ కోసం జగన్.. సోనియా కాళ్లు పట్టుకున్నారని అన్నారు. జగన్ అవినీతి తెలంగాణ ప్రభుత్వానికి కనపడదా అన�
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని కొంతమంది..టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని మరో వర్గం. ఇలా ఇరువర్గాలు ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువు
ఎన్నకల షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల జాబితాలను విడుదల చేసేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే వారి వారి అభ్యర్ధలకు సీట్లను ఖరారు చేసినట్లు చెప్పేసిన టీడీపీ అధికారికంగా జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో రేపు(14 మార్చి 2019)
అధికార తెలుగుదేశం పార్టీలోనూ ప్రతిపక్ష వైసీపీలోనూ ఎన్నికల వేళ ఆయారం.. గయారం నేతలు ఎక్కువయ్యారు. ఈ క్రమంలో కోనసీమ ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మాజీ అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలుగుదే�
ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీల అధినేతలకు కత్తి మీద సాములా మారింది. సీట్ల సర్దుబాటు సమస్యలు సృష్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కొందరు రెబెల్స్ గా మారుతుంటే, మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. టికెట్ రాదని కన్ఫమ్ చేస�
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�