Home » Chandrababu
మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతి సంచలనంగా మారింది. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వివేకానందరెడ్డి మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ.. వైఎస్ఆర్ అధినేత జగన్కు సొంత జిల్లా అయిన కడపలో ఉన్నంత పట్టు టీడపీకి చిత్తూరు జిల్లాలో లేదు.
తెలుగుదేశం అభ్యర్ధులను ఖరారు చేసే విషయమై సర్వేలు సమీక్షలు చేసిన అనంతరం.. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను మార్చి అభ్యర్ధులను ఖరారు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలుండగా.. కొవ్వూరు, ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడ�
ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట. జిల్లాలోని 14 అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు ఉన్న ఈ జిల్లాలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ప్రతి జనరల్ ఎలెక్షన్స్ లోనూ తెలుగుదేశం పార్టీ పదిక�
టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా సెంటిమెంట�
రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు... కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో .. లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది.
రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. కడప, పులివెందుల ఎంపీ స్థానాలను బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. బీసీ సదస్సులు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని జగన్ పై మండిపడ్డారు. పవన్ ను కాపు వ్యక్తిగా చూస్తున్�
ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన
అమరావతి : బీజేపీ-వైసీపీ లాలూచీ వ్యవహారాలను ‘టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్’ బైటపెట్టిందని చంద్రబాబు నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనీ..మార్చి 14 ఉదయం నే�