Chandrababu

    ఏపీ అసెంబ్లీ తీర్మానం : దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి

    February 7, 2019 / 05:07 AM IST

    అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం

    ఏపీ అసెంబ్లీ : కాపు రిజర్వేషన్ బిల్లు

    February 7, 2019 / 03:42 AM IST

    అమరావతి:  అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే  విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీ�

    వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ 

    February 5, 2019 / 06:21 AM IST

    అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని  ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమ�

    పద్దు సిద్ధం : ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం 

    February 5, 2019 / 05:17 AM IST

    అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�

    ఓ మహిళకు ఉన్న రోషం మీకు లేదా 

    February 1, 2019 / 05:58 AM IST

    అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై అసెంబ్లీలో చర్చ వాడీ వేడిగా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు కేంద్రాన్ని విమర్శిస్తు చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు అబ్జెక్షన్ అంటు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు �

    వెంకన్నే దిగి వస్తున్నారు : అమరావతిలో ఆనంద నిలయం

    January 31, 2019 / 07:42 AM IST

    విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. 2019, జనవరి 31వ తేదీ గురువాం సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధిం�

    టీడీఎల్పీ మీటింగ్ : ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు

    January 31, 2019 / 01:06 AM IST

    విజయవాడ : తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలే అజెండాగా టిడిఎల్పి సమావేశం జనవరి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం జరగనుంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన  వ్యూహంతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నే�

    తాతా మనవడి సవాల్‌ : ప్రత్తిపాడులో పట్టు ఎవరిది

    January 29, 2019 / 02:22 PM IST

    రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత

    అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ 

    January 29, 2019 / 04:51 AM IST

    అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట�

    బాబు లక్ష్యం అదే : సైబరాబాద్‌ని నిర్మించింది నేనే – బాబు

    January 27, 2019 / 12:41 PM IST

    విజయవాడ : తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తోడు సైబరాబాద్‌ అనే నగరాన్ని నిర్మించానని గుర్తు చేశారు. ఎవరు ఒప్�

10TV Telugu News