Home » Chandrababu
విజయవాడ: వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో.. ఇప్పుడు బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి. కారణం.. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఒక
అమరావతి: టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సంచలనం సృష్టించారు. 2019 మార్చిలో పొత్తులపై చర్చలు ఉ�
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీని�
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్�
అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌల�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇం�
ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు.
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు, కూటమి ఎత్తులలాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో తామిచ్చే గిఫ్ట్ మజా వేరేగా ఉంటుందని..కానీ ఎలాంటి గిఫ్ట్ ఉండబోతోందో ముందు ము
పశ్చిమ బెంగాల్ : సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఓ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. జనవరి 19న కోల్కతాలో నిర్వహించే ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర వహించనున్నారు. కోల్కతా ర్