Home » Chandrababu
విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�
అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వెల్కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కల
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్క్ల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్�
సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అధికారం కోసం ఆలోచించే చంద్రబాబు, జగన్కు ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జగన్లా చంపేయండి, చింపేయండి అని తాను ఎప్పుడూ అనలేదన్నారు. ఎదుటి వారిని ప్రశ
OC రిజర్వేషన్ల బిల్లుకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ సమర్థించింది. అయితే కీలకమైన బిల్లుని బీజేపీ తీసుకొచ్చిన తీరు బాగోలే
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆదిశేషగిరిరావు అడిగారట. ఇందుకు నో చెప్పిన జగన్.. విజయవాడ పార్లమ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్న�
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �
ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గుంటూరు: పార్లమెంటులో తమ ఎంపీలను సస్పెండ్ చేసినంత మాత్రాన భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమి తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీ చర్యలతో తమలో మరి�