Home » Chattisgarh
చత్తీస్ఘడ్లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్యాంప్ కార్యాలయాన్ని దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల కొండకింద హీరోలిల�
ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్లంక హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లమని సూచించారు.
ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆంద
శ్రావణమాసంలో చికెన్ తినొద్దని వారించినా భర్త వినకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రియుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన 15 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు...మరో ముగ్గురు వేర్వేరుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన చత్తీస్ ఘడ్ లో జరిగింది.
నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని సందర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సమస్యల్లో ఉన్న ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఒక్క గ్లాసు నీరు తీసుకుని శివలింగంపై పోస్తారు.
ఛత్తీస్గఢ్, కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న కిడ్నాప్కు గురైన జవాన్ మనోజ్ నేతమ్ను హత్య చేసినట్లు మావోయిస్టులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.
ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల నేత, ప్రోఫెసర్ హరగోపాల్ అన్నారు.