Chattisgarh

    సంప్రదాయం : కొరడా దెబ్బలు తిన్న సీఎం

    October 29, 2019 / 11:02 AM IST

    సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని కోట జంజ్‌గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు.  ఆలయ సం�

    ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

    May 8, 2019 / 11:56 AM IST

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్‌ను స్వాధీనం చేసు�

    ప్రగ్యా సింగ్ సాధ్వి కాదు

    May 6, 2019 / 10:09 AM IST

    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ సన్యాసిని కాదని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌ విమర్శించారు. ప్రగ్యా తన బావతో కలిసి ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ ఘర్ లో నివసించే సమయంలో టీషర్టు, జీన�

    పోలింగ్ బూత్ లో గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి

    April 18, 2019 / 07:23 AM IST

    ఛత్తీస్ ఘడ్ : ఎన్నికల వేళ కన్కెకర్ లో విషాదం నెలకొంది. ఎన్నికల నిర్వహణాధికారి పోలింగ్ బూత్ లో మృతి చెందాడు. ఛత్తీస్‌ఘడ్‌ లో మూడు లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల విధులకు కోసం ఓ ఎన్నికల నిర్వహణ అధికారి కన్కెకర్ కు వెళ్లాడు. అయిత

    ఇదేనా అభివృద్ధి : జంతువులు త్రాగే నీళ్లను త్రాగుతున్నారు

    April 13, 2019 / 10:25 AM IST

    "అభివృద్ధి చెందుతున్న భారత్" చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు.

    నక్సల్స్ దాడి వెనుక రాజకీయ కుట్ర

    April 10, 2019 / 10:53 AM IST

    చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ జరిపిన IED బ్లాస్ట్ లో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి మృతదేహాన్ని గడపాల్ లోని ఆయన నివాసానికి బుధవారం (ఏప్రిల్-10,2019) తరలించారు.

    దంతెవాడ నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ

    April 9, 2019 / 01:50 PM IST

    చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో  బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.

    నక్సల్స్ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

    April 9, 2019 / 12:54 PM IST

    లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.

    ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

    April 4, 2019 / 09:38 AM IST

    లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం

    దంతెవాడ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

    March 18, 2019 / 04:02 PM IST

    చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన

10TV Telugu News