Home » Chattisgarh
Chattisgarh Maoist Attack: ఐదు రోజులపాటు మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలైనట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత.. మావోయిస్టుల చెర నుంచి కోబ్రా రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యారు. అంతకుముందు మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్�
ఛత్తీస్ గఢ్ కు చెందిన గంగాధర్ అనే దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కానీ ఈ దొంగ అందరిలాంటోడు కాదు. ఇతడి వివరాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. ఇతడో హైటెక్ దొంగ. దర్జాగా ఫ్లైట్ లో హైదర�
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య
జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించింది ఓ పులి. పులి దెబ్బకు కొద్ది సేపు టూరిస్టులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ఎప్పుడు పులి పక్కకు పోతుందా అన్న భయంతో గడిపారు. చివరకు ఈ ఘటన ఇద్దరు అధికారులపై వేటు పడేలా
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలను పోల్చారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా
గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన న�
సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన
సీనియర్ కాంగ్రెస్ లీడర్.చత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దమ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ�