Home » Chennai airport
Gold smuggling at Chennai airport : చెన్నై విమనాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావటంతో దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు తాము స్మగ్లింగ్ చేస్తూ తీసుకువచ్చిన బంగారాన్ని విమానంలో సీట్ల వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. గత రెండు రోజులుగా దుబాయ్ నుంచి
ఎయిర్ పోర్టులో స్మగ్లర్లు కొత్త కొత్తగా ఆలోచిస్తూ..బంగారం, నగదు అక్రమంగా తరలిస్తున్నారు. కానీ వినూత్నంగా తరలించాలని అనుకుంటున్నా..వారి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. చెన్నై ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. షార్జా నుంచి బంగారం అక�
చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గరినుండి ఓ అభిమాని బైక్పై రజినీ కార్ను వెంబడిస్తూ.. ఇంటి వరకూ వెళ్లాడు.. ఇది గమనించిన రజినీ.. అతనికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఫోటో దిగి పంపారు..
చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.
చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. భారీగా పాములు, బల్లులు, కప్పలు పట్టుబడ్డాయి. మహ్మద్ అనే విద్యార్థి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్పోర్టులపై
ప్రయాణికులతో ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు కంగారుగా చెన్నై ఎయిర్ పోర్టులోకి వచ్చాడు. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు.