Home » Chhattisgarh encounter
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా అన్నారు. మావోయిజం ముప్పును నిర్మూలించి..
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో
ఛత్తీస్గఢ్ అడవుల్లో తాజాగా చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు.
2024లో ఇప్పటివరకు 120మంది వరకు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.
ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మా తప్పించుకున్నాడు. హిడ్మా సేఫ్ అనే విషయాన్ని దృవీకరిస్తు మావోయిస్టు పార్టీ ఫోటోను..లేఖను విడుదుల చేసింది.