Home » Chigurupati Jayaram
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసుతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి తో ఏసీపీ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అతనితో మల్లారెడ్డికి
హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాకేష్
హైదరాబాద్: హత్యకు గురవటానికి ముందు చిగురుపాటి జయరాం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో బస చేశారు. హోటల్ కు ఒక వ్యక్తి వచ్చి రూ.6లక్షల రూపాయలు ఆయనకు అందచేశాడు. జనవరి 30వ తేదీ సాయంత్రం వచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు ? ఆ 6 లక్షలు ఎందుకు తెప
విజయవాడ: కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్ఆర్ఐ,ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకు గురైన చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు హైదరాబాదు నుంచి నందిగామకు తీసుకుని వచ్చి ప్రశ�
విజయవాడ: ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో ఫిబ్రవ�
విజయవాడ : కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన్ను ఎవరైనా చంపేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ �
కృష్ణా : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఈయన డ�