Home » China
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. భారత్ వేగంగా వృద్ధి రేటు నమో�
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తమపై పన్నులు విధిస్తే తామూ దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది.సోమవారం(మే-14,2019) 60 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్ లను విధించింది. గతంలో ఐదు
చైనా : ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటన ఒకటి చైనాలో జరిగింది. ఈ-బైక్ పేలి 5 మంది చనిపోయారు.
కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ.
దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగత�
ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�
ప్రపంచవ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీ తో వచ్చిన ఎన్నో బుల్లెట్ ట్రైన్లు చూశాం.. ఇప్పుడు స్కై ట్రైన్లు కూడా వచ్చేశాయి. ఈ ట్రైన్లకు డ్రైవర్ అక్కర్లేదు. ఆకాశంలో స్పీడ్ గా దూసుకెళ్తాయి. ఎటు చూసినా అద్దాలే.
అవును నిజమే.. అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లయిమాక్స్ చెప్పినందుకు అతడిని చితక్కొట్టారు. రక్తం కారేలా కొట్టారు. చైనాలోని హాంగ్ కాంగ్ లో ఈ ఘటన జరిగింది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హీరో సిరీస్లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్ ఎండ్గేమ్కు
చైనా ఫోన్లు ఫుల్ ఫీచర్స్ – తక్కువ ధర. చైనా టీవీలదీ అదే ట్రెండ్. మొన్నటికిమొన్న వాషింగ్ మెషీన్స్.. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఈ కాలంలో షియోమీ(MI) ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ బైస్కిల్స్ (సైకిళ్లు) తీసుకువస్�