Home » China
భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచ
RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్… భారత్ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొం�
టషీగంగ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ మన దేశంలో ఉంది. అది హిమాచల్ప్రదేశ్లోని టషీగంగ్. రాష్ట్రంలోని లాహౌల్ -స్పితి జిల్లాకు చివరిగా..చైనా సరిహద్దుల్లో ఉన్న గ్రామం. లోక్సభ ఎన్నికలు-2019 కోసం తొలిసారిగా
భార్య భర్తల మధ్య తగవులు షరామాములే. ఒకరిపై ఒకరు అలగడం..తిరిగి ఒకటి కావడం కామన్. ఒక్కోసారి ఈ అలకలు శృతిమించుతాయి. ఇలాగే చైనాలో చోటు చేసుకుంది. తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ భర్త టెస్టు చేసి ఆసుపత్రి పాలయ్యాడు. చైనాలోని ఝెంజియాంగ్ �
టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవా
జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు డ్రాగన్ దేశం చైనా పదేపదే అడ్డుపడుతోంది.
ఆన్లైన్ ఫుడ్.. డబ్బులుంటే చాలు క్షణాల్లో చేతుల్లో వాలిపోతుంది. దీనికి డిమాండ్ పెరుగుతోంది. కానీ చాలా సందర్భాలలో భయం కూడా కలుగుతోంది. కారణం ఫుడ్ ఆర్డర్ ఇస్తే..ఫుడ్ తో పాటు బల్లులు..బొద్దింకలు కూడా వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది డెలివరీ బా
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్యసమతిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ భారత డిమాండ్కు మద్దతివ్వగా… డ
మరోసారి తన నిజస్వరూపాన్ని చైనా బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సమయంలో చైనా ఉప విదేశాంగ శాఖ మం