Home » China
అదో నిట్టమధ్యాహ్నం. రెండేళ్ల కూతురిని భుజాలపై ఎత్తుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. బాగా ఆకలివేస్తోంది. అటు ఇటు చూశాడు. దగ్గరలో ఓ రెస్టారెంట్ కనిపించింది. వెంటనే అందులోకి వెళ్లిపోయాడు. కావాల్సింది ఆర్డర్ చేశాడు.
పుట్టకముందే పిల్లలు పొట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? తల్లి కడుపులోనే ఇద్దరు కవలలు కొట్టేసుకున్నారు.
చైనాలోని షాన్దేంగ్ ప్రావిన్స్లోని జినాన్ సిటీలో ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘనటలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. చైనాలోని ఫ్యాక్టర�
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొత్త దారిలో దూసుకుపోతున్నారు. కోల్కతాలో స్థిరపడిన చైనీయులను ఆకర్షించేందుకు చైనీస్లోనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించాలనే ప్రధాన సంకల్పంతో
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం
స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�
బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్య చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ చాంగ్డే
ఒక వ్యక్తి కుటుంబ కలహాలు ఆ కలహాలకు ఎటువంటి సంబంధం లేని ఆరుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్లో క్యు లీడాంగ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన గొడవల కారణంగా బయటకు వచ్చి కారును వేగంగా నడిపి ఆరుగురిని చంపేశాడు. రద్ధీగా ఉన్న ప్రదే
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�