Home » Chirala
ప్రకాశం జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Amanchi krishna mohan : ప్రకాశం జిల్లాలో చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడు రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లక్ష్మీ థియేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారణాయుధాలు, కర్రలతో దాడికి పాల్పడ్డారని రాంబాబు వె�
karanam venkatesh: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు దూసుకుంటున్నారు. వర్గ పోరు దాడులు, ఘర్షణలకు దారి తీస్తోంది. దీంతో
amanchi brother swamulu warns police : పోలీసులకు ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు హెచ్చరిక జారీ చేశారు. అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఎవరో నాయకులు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే..చీరాలలో భద్రతా వ్యవస్థకి విఘాతం కలుగుతుందని, చిన్న విషయాలకు పెద్ద ఘర్షణలు సృష్టిస్తున్�
amanchi krishnamohan vs karanam balaram: ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ గుర్తింపు కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. అధికార వైసీపీలో వర్గాల కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువై రచ్చకెక్కి అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారుతున్నాయి. ట�
amanchi krishna mohan: కరణం బలరాం.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే. ఆమంచి కృష్ణమోహన్.. ఇప్పుడు లోకల్ వైసీపీ స్ట్రాంగ్ లీడర్. ఇద్దరూ ఈక్వల్గానే ఉన్నారు. కరణం వైసీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచే.. చీరాలలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇన్నాళ్లూ అది సైలెంట్గానే ఉంది. బలరాం
karanam balaram vs amanchi krishna mohan: చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల మధ్య పోరు జరుగుతోంది. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఇద్దరు బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు, విబేధాలు.. వైసీపీకి బలమా? బలహీనతా? చీరాల రోడ్లపై మినీ యుద్ధం, భీకర ఘర్�
గంగమ్మ బిడ్డలు జాలరులు. గంగమ్మ ఒడిలో చేపలు పట్టుకుని జీవిస్తుంటారు. వలనిండా చేపలు పడితే ఆరోజు గంగమ్మ బిడ్డలకు పండుగే పండుగ. వలలతో నీటిలోకి వెళ్లే ముందు ప్రతీ జాలరీ..‘‘అమ్మా గంగమ్మా..నిన్నే నమ్ముకుని బతుకుతున్నాం..మేం నీ బిడ్డలం మమ్మల్ని కరుణ�
ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన ఆ దంపతులు 280 మంది
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.