Home » Chirala
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీలో లీడర్లు ఎక్కువైపోవడంతో పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇప్పుడు ఆరుగురు వరకూ ఉన్నారు. వారిలో ఎవరి�
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �
చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో గొడవకు దిగారు. దీంత
ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్లను బంగాళాఖాతంల
పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.
చీరాల : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో నేతల పార్టీలు మారే ప్రక్రియ ఆయా పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో వైఎస్ ఆర్ లో చేరటం కొంతమంది నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన వైసీపీలో &n
ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా