Home » Chittoor
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.
ఏడుగురు దొంగల్లో ముగ్గురిని అనంతపురం, ముగ్గురు నంద్యాల, ఒకరు చిత్తూరు వాసులుగా గుర్తించారు పోలీసులు.
రేవ్ పార్టీలో పాల్గొన్నారా? లేదా? డ్రగ్స్ విక్రయించారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.
వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు.
ఇంటి వద్ద పెంచుకుంటున్న కోళ్లు మరణించడంతో గ్రామస్తురాలు సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు.
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.
గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.