-
Home » Chittoor
Chittoor
తిరుపతిలో తీవ్ర విషాదం.. మద్యం తాగి స్కూల్ కి వచ్చిన విద్యార్థి.. ఆ భయంతో రైలు కింద పడి..
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.
ఏపీ రాజకీయాలను హీటెక్కించిన మామిడి.. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్..
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
యాస్మిన్ భానుకి ఏమైంది? 3నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి..
తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.
చిత్తూరులో దొంగల ముఠా బీభత్సం.. వ్యాపారి ఇంట్లోకి చొరబాటు, మారణాయుధాలతో హల్చల్
ఏడుగురు దొంగల్లో ముగ్గురిని అనంతపురం, ముగ్గురు నంద్యాల, ఒకరు చిత్తూరు వాసులుగా గుర్తించారు పోలీసులు.
బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ.. బయటపడ్డ చిత్తూరు మూలాలు
రేవ్ పార్టీలో పాల్గొన్నారా? లేదా? డ్రగ్స్ విక్రయించారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
జాగ్రత్త.. జగన్ని నమ్ముకుంటే మీరు జైలుకే- వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక
జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.
తిరుగుబాటు మొదలైంది.. 175 స్థానాలు మనవే- చంద్రబాబు నాయుడు
వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు.
కోళ్లకు పోస్టుమార్టం.. పెంపుడు కోళ్లు మరణించడంపై పోలీసులకు ఫిర్యాదు
ఇంటి వద్ద పెంచుకుంటున్న కోళ్లు మరణించడంతో గ్రామస్తురాలు సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు.
అనుమానంతో భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త.. మరిగే నూనెలో చెయ్యి పెట్టి ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని షరతు
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.