Home » Chittur
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ�
ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలే�
కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుత�
ఏపీలో సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో తుది తీర్పు 2020, ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారానికి వాయిదా పడింది. అయితే..ఈ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోర్టులో నిందితుడు తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంద�
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భూతం కరోనా వైరస్ 25 దేశాల్లో విస్తరించింది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వేల మందికి ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ప్రపంచాన్ని మొత్తం WHO అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచనలు జారీ చేసి�
ఏపీలో మరో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం పతొక్క హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త పథకాలను ప్రకటించారు సీఎం జగన్. 2020, జనవరి 09వ తేదీ గురువారం
చిత్తూరు జిల్లా పూతలపట్టులో YCP – TDP నేతలు కొట్టుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే..కొద్దిసేపటి అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూతల
ఏపీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే…జిల్లాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఈసీ అధికారులు సూచించినా..వారు చేరుకోలేదు. �