Home » Citizens
No drinking alcohol : మందుబాబులకు షాక్ ఇచ్చే వార్త. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు నెలల పాటు మద్యం తాగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తేనని అంటున్నారు విశ్లేషకులు. వ్యాక్సిన్ ప్రభావవంతం కావడ�
UAE temporary visa restrictions: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస�
Increased Pollution in Hyderabad : హైదరాబాద్లో దీపావళినాడు టపాసుల మోత తగ్గినా కాలుష్యం మాత్రం పెరిగిపోయింది. పండుగ ఎఫెక్ట్తో ఒక్కరోజులోనే కాలుష్యం రెట్టింపైంది. శనివారం గాలిలో కాలుష్య తీవ్రత 57 AQI పాయింట్లు ఉండగా… 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం 106 పాయింట్లుకు చేరుక�
Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చీకటి వాతావరణం ఏర్పడిం
అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�
ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. వ�
సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�
ఎల్బీనగర్ ఫ్లై ఓవర్పై రాకపోకలు షురూ అయ్యాయి. ఏడాది సమయంలోనే పూర్తయిన ఈ ఫ్లై ఓవర్ని మార్చి 01వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ ర�