Citizens

    కరోనా టీకా తీసుకుంటే..2 నెలల పాటు లిక్కర్ బంద్!

    December 10, 2020 / 07:22 AM IST

    No drinking alcohol : మందుబాబులకు షాక్ ఇచ్చే వార్త. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు నెలల పాటు మద్యం తాగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తేనని అంటున్నారు విశ్లేషకులు. వ్యాక్సిన్ ప్రభావవంతం కావడ�

    ముస్లిం దేశాలపై UAE తాత్కాలిక వీసా ఆంక్షలు

    November 26, 2020 / 08:16 AM IST

    UAE temporary visa restrictions: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస�

    దీపావళి ఎఫెక్ట్ : హైదరాబాద్ లో భారీగా పెరిగిన పొల్యూషన్

    November 15, 2020 / 09:53 AM IST

    Increased Pollution in Hyderabad : హైదరాబాద్‌లో దీపావళినాడు టపాసుల మోత తగ్గినా కాలుష్యం మాత్రం పెరిగిపోయింది. పండుగ ఎఫెక్ట్‌తో ఒక్కరోజులోనే కాలుష్యం రెట్టింపైంది. శనివారం గాలిలో కాలుష్య తీవ్రత 57 AQI పాయింట్లు ఉండగా… 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం 106 పాయింట్లుకు చేరుక�

    Hyderabad వాసులు జాగ్రత్త, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

    September 19, 2020 / 02:40 PM IST

    Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చీకటి వాతావరణం ఏర్పడిం

    రాముడి 3-D చిత్రాలు ప్రదర్శించొద్దు..న్యూ యార్క్ మేయర్ కు లేఖ

    August 2, 2020 / 07:18 AM IST

    అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�

    కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

    March 4, 2020 / 05:29 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�

    ప్రతి పౌరుడు ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలన్న ప్రధాని

    February 22, 2020 / 07:25 AM IST

    ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.

    ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రజలదే..మోడీ

    December 25, 2019 / 12:54 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని మోడీ ఆవిష్క‌రించారు. వ�

    సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఏం కావాలంటే..

    December 20, 2019 / 04:01 AM IST

    సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�

    రాకపోకలు షురూ : LB Nagar Flyover ప్రారంభం

    March 1, 2019 / 07:58 AM IST

    ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ అయ్యాయి. ఏడాది సమయంలోనే పూర్తయిన ఈ ఫ్లై ఓవర్‌ని మార్చి 01వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ ర�

10TV Telugu News